Ramoji Rao: సంగమేశ్వర కొండ వద్ద రామోజీరావు సైకత శిల్పం

అక్షర యోధుడు రామోజీరావుకు శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసకు చెందిన సైకత శిల్ప కళాకారుడు గేదెల హరికృష్ణ ఘన నివాళులర్పించాడు.

Updated : 10 Jun 2024 12:20 IST

అక్షర యోధుడు రామోజీరావుకు శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసకు చెందిన సైకత శిల్ప కళాకారుడు గేదెల హరికృష్ణ ఘన నివాళులర్పించాడు. పత్రికా రంగానికి, సమాజానికి ఆయన చేసిన సేవను గుర్తు చేసుకుంటూ గాజుల కొల్లువలసలోని సంగమేశ్వర కొండ వద్ద  రామోజీరావు సైకత శిల్పాన్ని రూపొందించారు. తెలుగుజాతి గర్వించదగిన అచ్చ తెలుగు అక్షర దీపం ఆరిపోయిందని  ఆవేదన వ్యక్తం చేశారు. రామోజీరావు మృతి చెందిన వార్త వినడం తనకెంతో బాధ కల్గించిందన్నారు. 

Tags :

మరిన్ని