AP News: వైకాపా ఎంపీ నందిగాం సురేష్‌పై వాలంటీర్ పోటీ

ఎంపీ నందిగాం సురేష్‌పై ఎన్నికల్లో వాలంటీర్ పోటీ దిగారు. బాపట్ల జిల్లా చీరాల మండలానికి చెందిన కట్టా ఆనంద్ బాబు అనే వాలంటీర్ తన ఉద్యోగానికి రాజీనామా చేసి.. బాపట్ల పార్లమెంట్ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశారు.

Published : 24 Apr 2024 19:09 IST

ఎంపీ నందిగాం సురేష్‌పై ఎన్నికల్లో వాలంటీర్ పోటీ దిగారు. బాపట్ల జిల్లా చీరాల మండలానికి చెందిన కట్టా ఆనంద్ బాబు అనే వాలంటీర్ తన ఉద్యోగానికి రాజీనామా చేసి.. బాపట్ల పార్లమెంట్ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశారు. ఐదేళ్లుగా నందిగాం సురేష్ నియోజకవర్గంలో ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా చేయకుండా ప్రజలను పట్టించుకోలేదని మండిపడ్డారు. అరాచకాలను భరించలేకే ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు ఆనంద్ బాబు తెలిపారు.

Tags :

మరిన్ని