Krishna Dist: ఇంటింటికీ కుళాయి హామీ మరచిన జగన్.. తాగునీరు అందక మహిళల మండిపాటు
గుక్కెడు మంచినీళ్లివ్వండి మహాప్రభో అంటూ కృష్ణా జిల్లా మచిలీపట్నం నియోజకవర్గం కోన గ్రామస్థులు.. అధికారులను వేడుకుంటున్నారు. నీళ్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని మహిళలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంటింటికీ కుళాయి వేస్తామన్న హామీని వైకాపా ప్రభుత్వం గాలికి వదిలేసిందని మండిపడుతున్నారు. నీరు ఎప్పుడు వదులుతారా.. అని కళ్లు కాయలు కాసేలా ఎదురు చూడాల్సివస్తోందని వాపోతున్నారు.
Published : 11 Apr 2024 15:31 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
కిడ్నాప్ చేసి.. పొరుగింట్లోనే 26 ఏళ్లు బంధించి..!
-
‘వన్ చిప్ ఛాలెంజ్’ వల్లే బాలుడి మృతి.. ఇంతకీ ఏంటీ సవాల్?
-
వరల్డ్ కప్ జట్టులో హార్దిక్.. విమర్శలపై క్లారిటీ ఇచ్చిన జై షా
-
అటల్ సేతుపై రష్మిక వీడియో.. స్పందించిన మోదీ
-
అతడు నన్ను కాలితో తన్నాడు.. కడుపుపై కొట్టాడు: దాడి ఘటనపై స్వాతి మాలీవాల్
-
ఆ రూమర్స్కు చెక్ పెట్టిన నిర్మాణ సంస్థ.. ‘SSMB29’పై క్లారిటీ