Krishna Dist: ఇంటింటికీ కుళాయి హామీ మరచిన జగన్‌.. తాగునీరు అందక మహిళల మండిపాటు

గుక్కెడు మంచినీళ్లివ్వండి మహాప్రభో అంటూ కృష్ణా జిల్లా మచిలీపట్నం నియోజకవర్గం కోన గ్రామస్థులు.. అధికారులను వేడుకుంటున్నారు. నీళ్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని మహిళలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంటింటికీ కుళాయి వేస్తామన్న హామీని వైకాపా ప్రభుత్వం గాలికి వదిలేసిందని మండిపడుతున్నారు. నీరు ఎప్పుడు వదులుతారా.. అని కళ్లు కాయలు కాసేలా ఎదురు చూడాల్సివస్తోందని వాపోతున్నారు.

Published : 11 Apr 2024 15:31 IST

గుక్కెడు మంచినీళ్లివ్వండి మహాప్రభో అంటూ కృష్ణా జిల్లా మచిలీపట్నం నియోజకవర్గం కోన గ్రామస్థులు.. అధికారులను వేడుకుంటున్నారు. నీళ్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని మహిళలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంటింటికీ కుళాయి వేస్తామన్న హామీని వైకాపా ప్రభుత్వం గాలికి వదిలేసిందని మండిపడుతున్నారు. నీరు ఎప్పుడు వదులుతారా.. అని కళ్లు కాయలు కాసేలా ఎదురు చూడాల్సివస్తోందని వాపోతున్నారు.

Tags :

మరిన్ని