Jairam Ramesh: ఏపీ, బిహార్కు ప్రత్యేక హోదా ఇప్పుడైనా ఇస్తారా?: జైరాం రమేశ్
ఆంధ్రప్రదేశ్, బిహార్ రాష్ట్రాలకు గతంలో ఇచ్చిన ప్రత్యేకహోదా హామీకి సంబంధించి.. కేంద్రంపై కాంగ్రెస్ ఎదురుదాడి పెంచింది.
Published : 06 Jun 2024 17:47 IST
ఆంధ్రప్రదేశ్, బిహార్ రాష్ట్రాలకు గతంలో ఇచ్చిన ప్రత్యేకహోదా హామీకి సంబంధించి.. కేంద్రంపై కాంగ్రెస్ ఎదురుదాడి పెంచింది. పదేళ్లక్రితం ఇచ్చిన హామీని ప్రధాని మోదీ ఇప్పుడైనా నిలబెట్టుకోవాలని డిమాండ్ చేసింది. కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న మూడోవంతు ప్రధానికి.. ఏపీ, బిహార్కు సంబంధించి 4ప్రశ్నలు వేస్తున్నట్లు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్.. ఎక్స్లో ఓ వీడియో సందేశం పోస్టు చేశారు. 2014 ఏప్రిల్ 30న తిరుపతిలో ఏపీకి ప్రత్యేకహోదా కల్పిస్తామని ప్రధాని మోదీ హామీ ఇచ్చారని, దానివల్ల పెద్దఎత్తున పెట్టుబడులు వస్తాయని చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. పదేళ్లయినా ఆ హామీ కార్యరూపం దాల్చలేదని జైరాం రమేశ్ విమర్శించారు.
Tags :
మరిన్ని
-
తిరుమలలో సామాన్య భక్తులకు వేగంగా దర్శనం కల్పిస్తాం: తితిదే అదనపు ఈవో వెంకయ్యచౌదరి
-
8 నెలల కాంగ్రెస్ పాలనలో 500 హత్యలు, 1800 రేప్ కేసులు నమోదు: హరీశ్రావు
-
ఓర్వకల్లు పారిశ్రామికవాడ అభివృద్ధిపై కేంద్రం దృష్టి
-
LIVE- తెలంగాణ శాసనమండలి సమావేశాలు
-
మడ అడవుల రక్షణకు ప్రత్యేక విభాగం ఏర్పాటు: పవన్ కల్యాణ్
-
బతుకమ్మ చీరలు, కేసీఆర్ కిట్లు, గొర్రెల పథకంపై విచారణకు సిద్ధమా?: సీఎం రేవంత్రెడ్డి
-
తెలంగాణలో ఉద్యాన కోర్సులకు తగ్గుతున్న ఆదరణ
-
గుడిమెట్లలో మళ్లీ మొదలైన వజ్రాల వేట
-
కూటమి ప్రభుత్వంపైనే టిడ్కో గృహాల లబ్ధిదారుల ఆశలు
-
భారత్లో ‘వాట్సప్’ సేవలు నిలిపివేయదు: కేంద్రం
-
అస్వస్థతకు గురై గురుకుల విద్యార్థి మృతి
-
శిథిలావస్థలో వైజాగ్ ట్రెజరీ ఆఫీస్
-
మద్యంపై ఆదాయాన్ని ఎలా పెంచుతారు: అసెంబ్లీలో హరీశ్రావు vs భట్టి
-
రేణు దేశాయ్కు సారె పెట్టి సత్కరించిన మంత్రి కొండా సురేఖ
-
కమలాహారిస్కు ఒబామా మద్దతు.. పోటెత్తిన విరాళాలు
-
మానని వరద గాయం.. మోరంచపల్లిలో కన్నీటిగాథలు
-
లైన్మెన్ సాహసం.. తాడుపై నడుచుకుంటూ వెళ్లి విద్యుత్ సరఫరా పునరుద్ధరణ
-
హైదరాబాద్కు రూపాయి తీసుకురాలేని వాళ్లకు కేంద్ర మంత్రులుగా ఉండే అర్హత లేదు: మంత్రి పొన్నం
-
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే నిర్మాణానికి కేంద్రం నిర్ణయం
-
మదనపల్లె సబ్కలెక్టరేట్లో ఫైళ్ల దగ్ధం రెవెన్యూ సిబ్బంది పనే: పోలీసుల ప్రాథమిక అంచనా
-
ధరణి సమస్యల పరిష్కారానికి లోతుగా అధ్యయనం చేయాలి: సీఎం రేవంత్
-
LIVE: తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలు
-
ఒలింపిక్స్ 2024.. పారిస్కు 15 వేల కి.మీ. దూరంలో సర్ఫింగ్ పోటీలు
-
తగ్గని గోదావరి వరద ఉద్ధృతి.. జలదిగ్బంధంలోనే కోనసీమ లంక గ్రామాలు
-
వికసిత్ ఆంధ్రప్రదేశ్ దిశగా సీఎం చంద్రబాబు ప్లాన్..
-
విశ్వంలో మరో కొత్త గ్రహాన్ని కనుగొన్న శాస్త్రవేత్తలు
-
హత్యకు గురైన వారి వివరాలు అడిగితే జగన్ ఎందుకు ఇవ్వట్లేదు: హోంమంత్రి అనిత
-
విశ్వ క్రీడలకు ముస్తాబైన పారిస్
-
కెనడాలో దావాగ్ని బీభత్సం.. కాలిబూడిదైన సగం పట్టణం
-
సూపర్ జూపిటర్.. బృహస్పతిని పోలిన భారీ గ్రహాన్ని గుర్తించిన శాస్త్రవేత్తలు
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
-
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్పేట్లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్
-
అక్కడ భర్తలకు భార్యలు పాకెట్ మనీ ఇస్తారట..
-
‘అలాంటి వ్యక్తి హోం మంత్రి.. నిజంగా విచిత్రమే’: షాపై శరద్ పవార్ ఘాటు వ్యాఖ్యలు