ఏడుపాయల దుర్గమ్మ, మెదక్ చర్చి సాక్షిగా చెబుతున్నా.. ఆగస్టు 15లోగా రైతు రుణమాఫీ చేసి తీరుతామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. Revanth Reddy: ఆగస్టు 15లోగా రైతులకు రుణమాఫీ చేసి తీరతాం: సీఎం రేవంత్ రెడ్డి | will waive rs 2 lakh farm loans by august 15 revanth reddy