Guntur: రహదారి విస్తరణలో ఇళ్లు కోల్పోయి.. వీధిన పడ్డ మహిళలు
రోడ్డు విస్తరణలో ఇళ్లు కోల్పోయి వీధిన పడ్డామన్న కనికరం లేకుండా వైకాపా కార్పొరేటర్ తమ స్థలాలను కాజేసేందుకు యత్నిస్తున్నారని గుంటూరులో దళిత మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏటీ ఆగ్రహారం పదో లైన్ వద్ద ఐదు కుటుంబాలకు చెందిన నిరుపేద దళితులు దశాబ్దాలుగా నివాసం ఉంటున్నారు. ఇంటి పన్ను, కరెంట్ బిల్లులు కడుతూ ఇంటి ముందే చిన్నపాటి దుకాణాలు నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే రహదారి విస్తరణలో భాగంగా అధికారులు వారికి నోటీసులిచ్చి ఇళ్లను కూల్చేశారు.
Published : 11 Apr 2024 14:02 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
వేసవి విహారానికి ఎక్కువగా సెర్చ్ చేసిన ప్రదేశాలు ఇవే..
-
చెలరేగిన హెడ్, అభిషేక్.. హైదరాబాద్ అద్భుత విజయం
-
అక్షయ తృతీయకు బంగారం కొంటున్నారా? నాణ్యతను గుర్తించండిలా..
-
పెళ్లి చేసుకో.. జీవితం బాగుంటుంది: వరలక్ష్మీ శరత్కుమార్ ఫన్నీ వీడియో
-
పులివెందుల సీఐపై ఎన్నికల సంఘానికి దస్తగిరి ఫిర్యాదు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM