World AIDS Day: పూరీ బీచ్లో ఎయిడ్స్డే సైకత శిల్పం
ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని (World AIDS Day) పురస్కరించుకుని సైకత కళాకారుడు మానస్ కుమార్ సాహో ఒడిశాలోని పూరీ బీచ్లో సైకత శిల్పాన్ని రూపొందించారు. ఎయిడ్స్ వ్యాధిపై ప్రజల్లో అవగాహన కల్పించే విధంగా ‘లెట్ కమ్యూనిటీస్ లీడ్’ అనే ఇతివృత్తంతో దీన్ని తయారు చేశారు. ఇందులో హెచ్ఐవీపై అవగాహన కల్పిస్తున్న వివిధ సంఘాలను చూపించినట్లు మానస్ కుమార్ పేర్కొన్నారు. ఈ సైకత శిల్పాన్ని పదిహేను మీటర్ల వెడల్పుతో పది టన్నుల ఇసుకను ఉపయోగించి తయారు చేశారు.
Updated : 01 Dec 2023 19:22 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘వందే మెట్రో’.. ఫస్ట్ లుక్.. విశేషాలివే!
-
తాళాల నుంచి అంతరిక్షం వరకు.. భారతీయుల జీవితాల్లో గోద్రెజ్ ఎలా ‘కీ’లకమైంది?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
‘హార్దిక్ను ఎంచుకోవడం తప్పిదమా?’.. విమర్శలకు గావస్కర్ స్ట్రాంగ్ ఆన్సర్!
-
ఎఫ్డీ కంటే మెరుగైన రిటర్నులు.. స్టాక్స్ కంటే తక్కువ రిస్క్
-
పోలీస్ స్టేషన్లో రూ.5.6లక్షలు కాజేసిన హోంగార్డు