తెదేపా, జనసేన అధికారంలోకి రావడం రాష్ట్రానికి ఎంతో అవసరం: తెలుగు మహిళలు
తెదేపా, జనసేన కూటమి అధికారంలోకి రావడం ఏపీకి ఎంతో గన్నవరం నియోజకవర్గ మహిళలు అన్నారు.అందుకోసం తెలుగు మహిళలు- జనసేన వీర మహిళలు కలిసి పనిచేస్తామని చెప్పారు. తెలుగుమహిళల ఆధ్వర్యంలో ‘మీతో మీ నాయకుడు’ పేరుతో గన్నవరంలో చర్చా వేదిక నిర్వహించారు. గన్నవరం నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని తెదేపా-జనసేన ఉమ్మడి అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు మహిళలకు హామీ ఇచ్చారు.
Published : 01 Mar 2024 20:09 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
మా పాలన బాగా లేదని చెబితే సరిపోతుందా?.. ఆధారాలు చూపండి: హరీశ్రావు
-
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం