YSRCP: ఎమ్మెల్యే శ్రీదేవి ఫ్లెక్సీలను చించేసిన వైకాపా కార్యకర్తలు.. ఉద్రిక్తత
ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేశారంటూ తాడికొండ (Tadikonda) ఎమ్మెల్యే శ్రీదేవి (Undavalli Sridevi)కి వ్యతిరేకంగా వైకాపా కార్యకర్తలు (YCP Activists) నిరసన చేపట్టారు. తుళ్లూరు మండలం వెలగపూడి వద్ద శ్రీదేవికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. ఆమె దిష్టిబొమ్మ దహనం చేశారు. దిష్టిబొమ్మ దహనం చేసిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పార్టీకి ద్రోహం చేశారంటూ.. గుంటూరులోని ఎమ్మెల్యే కార్యాలయం వద్ద ఫ్లెక్సీలను వైకాపా నాయకులు చించివేశారు. వారిని పోలీసులు అడ్డుకోవడంతో కొద్దిసేపు వాగ్వాదం జరిగింది.
Updated : 24 Mar 2023 19:29 IST
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నన్ను హత్య చేసేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
-
5 రోజుల వరుస లాభాలకు బ్రేక్.. 600 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
-
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ
-
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
-
శ్రుతిహాసన్ అతడికి బ్రేకప్ చెప్పేశారా..?
-
ఎయిర్ గెశ్చర్స్తో రియల్మీ నుంచి బడ్జెట్ కొత్త ఫోన్