Guntur: వైకాపా కార్యకర్తల అరాచకం.. ఇసుక తవ్వకాలను అడ్డుకున్నారని గ్రామస్థులపై దాడి

ఏపీలో అధికార పార్టీ అండతో ఇసుక మాఫియా అక్రమాలకు అంతే లేకుండా పోయింది. అక్రమ తవ్వకాల వల్ల బోర్లు ఎండిపోతున్నాయని అడ్డుచెప్పిన గ్రామస్థులపై వైకాపా కార్యకర్తలు ఇనుప రాడ్లతో విచక్షణా రహితంగా దాడిచేసి గాయపరిచారు. ట్రాక్టర్‌తో తొక్కించి చంపేందుకు యత్నించారు. గుంటూరు జిల్లా మున్నంగి రీచ్‌లో జరిగిన ఈ ఘటన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.

Published : 30 Mar 2024 12:21 IST

ఏపీలో అధికార పార్టీ అండతో ఇసుక మాఫియా అక్రమాలకు అంతే లేకుండా పోయింది. అక్రమ తవ్వకాల వల్ల బోర్లు ఎండిపోతున్నాయని అడ్డుచెప్పిన గ్రామస్థులపై వైకాపా కార్యకర్తలు ఇనుప రాడ్లతో విచక్షణా రహితంగా దాడిచేసి గాయపరిచారు. ట్రాక్టర్‌తో తొక్కించి చంపేందుకు యత్నించారు. గుంటూరు జిల్లా మున్నంగి రీచ్‌లో జరిగిన ఈ ఘటన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు