Purandeswari: మంత్రి ధర్మాన ప్రసాద్‌ వ్యాఖ్యలు ఆందోళనకరం: పురందేశ్వరి

తిరుపతి లోక్‌సభ ఎన్నికల్లో అక్రమంగా గెలిచినట్లే మరోసారి అడ్డదారుల్లో ఓట్లు పొందేలా వైకాపా కుట్రలు చేస్తుందన్న సమాచారం ఉందని భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి (Purandeswari) తెలిపారు. వైకాపా సానుభూతిపరులు రెండు చోట్ల ఓట్లు వేసేలా వైకాపా ప్రణాళికలు రచిస్తోందని ఆరోపించారు. వాలంటీర్లను పోలింగ్ ఏజెంట్లుగా వాడుకుంటామన్న ధర్మాన ప్రసాద్ వ్యాఖ్యలను పురందేశ్వరి తప్పుబట్టారు. 

Updated : 22 Feb 2024 15:37 IST

తిరుపతి లోక్‌సభ ఎన్నికల్లో అక్రమంగా గెలిచినట్లే మరోసారి అడ్డదారుల్లో ఓట్లు పొందేలా వైకాపా కుట్రలు చేస్తుందన్న సమాచారం ఉందని భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి (Purandeswari) తెలిపారు. వైకాపా సానుభూతిపరులు రెండు చోట్ల ఓట్లు వేసేలా వైకాపా ప్రణాళికలు రచిస్తోందని ఆరోపించారు. వాలంటీర్లను పోలింగ్ ఏజెంట్లుగా వాడుకుంటామన్న ధర్మాన ప్రసాద్ వ్యాఖ్యలను పురందేశ్వరి తప్పుబట్టారు. 

Tags :

మరిన్ని