AP News:రాష్ట్రంలో పడకేసిన పర్యాటకం.. పెట్టుబడులకు ప్రైవేటు సంస్థల వెనుకంజ

మాయ మాటలతో మేడలు కట్టే వైకాపా సర్కార్  పర్యాటక రంగంలో పెట్టుబడులపై ఏకంగా అబద్ధాల రిసార్టులు కట్టేసింది. విశాఖ పారిశ్రామిక సదస్సులో టూరిజం రంగానికి రూ.వేలకోట్ల పెట్టుబడులంటూ ఊదరగొట్టగా అందులో కనీసం 20శాతం కూడా అమల్లోకి రాలేదు. ఏపీ అంటేనే పర్యాటక సంస్థలు వెనుకంజ వేస్తున్నాయి. టూరిజం రిసార్టుల ముసుగులో రుషికొండపై రాజభవనం కట్టుకోవడం తప్ప జగన్ ఒరగబెట్టిందేమీలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.

Updated : 29 Mar 2024 14:54 IST

మాయ మాటలతో మేడలు కట్టే వైకాపా సర్కార్  పర్యాటక రంగంలో పెట్టుబడులపై ఏకంగా అబద్ధాల రిసార్టులు కట్టేసింది. విశాఖ పారిశ్రామిక సదస్సులో టూరిజం రంగానికి రూ.వేలకోట్ల పెట్టుబడులంటూ ఊదరగొట్టగా అందులో కనీసం 20శాతం కూడా అమల్లోకి రాలేదు. ఏపీ అంటేనే పర్యాటక సంస్థలు వెనుకంజ వేస్తున్నాయి. టూరిజం రిసార్టుల ముసుగులో రుషికొండపై రాజభవనం కట్టుకోవడం తప్ప జగన్ ఒరగబెట్టిందేమీలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.

Tags :

మరిన్ని