Sharmila: పింఛన్ల పంపిణీ చేయకుండా వైకాపా కావాలనే జాప్యం చేస్తోంది: షర్మిల

పింఛన్లు పంపిణీ చేయకుండా వైకాపా ప్రభుత్వం కావాలనే జాప్యం చేస్తోందని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ఆరోపించారు. పంపిణీకి రాష్ట్రంలో ఉద్యోగులు లేరా? అని నిలదీశారు. దిల్లీలో మీడియాతో ఆమె మాట్లాడారు.

Published : 01 Apr 2024 15:32 IST

పింఛన్లు పంపిణీ చేయకుండా వైకాపా ప్రభుత్వం కావాలనే జాప్యం చేస్తోందని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ఆరోపించారు. పంపిణీకి రాష్ట్రంలో ఉద్యోగులు లేరా? అని నిలదీశారు. దిల్లీలో మీడియాతో ఆమె మాట్లాడారు.

Tags :

మరిన్ని