AP News: వైకాపా పాలనలో భారీగా పింఛన్ లబ్ధిదారుల కోత
కొండంత రాగం తీసి గోరంత పాట పాడిన చందంలా మారింది జగన్ (CM Jagan) పేదలకు అందజేసిన పింఛన్ల తీరు. లేనిపోని నిబంధనలు పెట్టి.. పెంచినట్టు కనికట్టు చేసి.. నిరుపేదలు, అట్టడుగు వర్గాల వారి పింఛన్లకు అడ్డగోలుగా కోత కోశారు దయలేని జగన్. గతేడాది ఆగస్టు- డిసెంబరు వరకు కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకున్నవారిలో దాదాపు అందరికీ అర్హత ఉంది. అయినా గత జనవరి నెలలో దాదాపు లక్ష దరఖాస్తులను తొక్కిపెట్టి వారికి పింఛను రాకుండా కుట్రపన్నారు.
Published : 18 Apr 2024 09:31 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల