Palnadu: పల్నాడులో ఓ ప్రజాప్రతినిధి అక్రమాల దందా
ధర్మబద్ధమైన పాలన కోసం పరితపించిన అలనాడు బ్రహ్మనాయుడు ఏలిన నేల అది. అలాంటి ప్రాంతంలో అధికార పార్టీకి చెందిన ఓ ప్రజాప్రతినిధి అరాచకాలతో తెగబడుతున్నారు. బ్రహ్మనాయుడు కదనరంగంలో కాలుమోపితే.. యుద్ధభూమే కంపించిపోయేది. ఇప్పుడో.. ఈ ‘బ్రహ్మ’నేత్రుడు కాలుమోపితే అక్కడి భూములు భస్మమైపోతున్నాయి. ఆయన పేరు చెబితే చాలు.. రైతులు, ప్రజలు కంపించిపోతున్నారు. ప్రజల అవసరాలు కాదు.. తనకు లబ్ధికలగడమే ఆ నేత అంతిమ లక్ష్యం.
Published : 29 Mar 2024 10:39 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
జైల్లో కేజ్రీవాల్ ఆరోగ్యంగానే..: ఎయిమ్స్ మెడికల్ బోర్డు..!
-
దాదాపు 900 రన్స్ చేశా.. చోటు దక్కకపోతే చాలా బాధపడతా: గిల్
-
ఆలిన్ హెర్బల్ పరిశ్రమలో మళ్లీ వ్యాపించిన మంటలు
-
కారు పల్టీలు కొట్టి, చెట్టుపై ఇరుక్కుపోయి: రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయులు మృతి
-
ఈ 20 ఏళ్లలో నా జుట్టు కూడా మారింది కానీ..: సుందర్ పిచాయ్
-
హాలీవుడ్కు వెళ్లాక భయపడ్డా.. ఆ భావన మనసును కుంగదీసింది: ప్రియాంక చోప్రా