AP News: ఎస్పీలు మారినా ఆగని దాష్టీకాలు.. రోజురోజుకూ పెరుగుతున్న రాజకీయ హింస
గత అయిదేళ్లుగా కొనసాగుతున్న అరాచకం.. దాష్టీకం.. దౌర్జన్యం.. దమనకాండ.. ఎన్నికల వేళ మరింత తీవ్రమయ్యాయి. ప్రతిపక్ష పార్టీల శ్రేణులపై వైకాపా గూండాలు ఇష్టానుసారం దాడులకు తెగబడుతున్నారు. ‘మా అడ్డాలోకి వచ్చి ప్రచారం చేయడానికి మీకెంత ధైర్యం రా?’ అంటూ ఇళ్లలోకి చొరబడి మరీ కర్రలు, రాడ్లతో కొడుతుంటే పోలీసులు వారికి వెన్నుదన్నుగా నిలబడుతున్నారు. బాధితులపైనే రివర్స్ కేసులు పెడుతున్నారు.
Published : 18 Apr 2024 09:40 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ప్రపంచం ఇలా ఎందుకు ఉండలేకపోతోంది..!: ఆనంద్ మహీంద్రా
-
మరో ‘బాహుబలి’ వచ్చేస్తోంది.. క్రేజీ అప్డేట్ ఇచ్చిన రాజమౌళి
-
నిజమే.. ఆర్థిక సవాళ్లు ఎదుర్కొంటున్నాం : చైనా
-
ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్.. గెలాక్సీ ఎస్23పై ₹20వేలు డిస్కౌంట్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (01/05/24)
-
సత్తా చాటిన ‘పొలిమేర 2’, ‘ఉస్తాద్’.. ఉత్తమ నటుడిగా నవీన్ చంద్ర