Purandeswari: దళితులకు న్యాయం చేయలేని పరిస్థితిలో వైకాపా: పురందేశ్వరి

సామాజిక సాధికార బస్సు యాత్ర చేసేందుకు వైకాపాకు ఏ నైతిక హక్కు ఉందని భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి (Purandeswari) ప్రశ్నించారు. విజయనగరంలో భాజపా బూత్ స్వశక్తీకరణ, జిల్లా కార్యవర్గ సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దళిత బిడ్డలకూ న్యాయం చేయలేని పరిస్థితిలో వైకాపా ప్రభుత్వం ఉందని మండిపడ్డారు. 

Published : 28 Nov 2023 19:17 IST

సామాజిక సాధికార బస్సు యాత్ర చేసేందుకు వైకాపాకు ఏ నైతిక హక్కు ఉందని భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి (Purandeswari) ప్రశ్నించారు. విజయనగరంలో భాజపా బూత్ స్వశక్తీకరణ, జిల్లా కార్యవర్గ సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దళిత బిడ్డలకూ న్యాయం చేయలేని పరిస్థితిలో వైకాపా ప్రభుత్వం ఉందని మండిపడ్డారు. 

Tags :

మరిన్ని