Sri Sathya Sai District: వైకాపా సామాజిక సాధికార యాత్ర సభ నుంచి వెళ్లిపోయిన జనం

శ్రీసత్యసాయి జిల్లా మడకశిరలో వైకాపా సామాజిక సాధికార బహిరంగ సభ వెలవెలబోయింది. వైఎస్‌ఆర్‌ కూడలిలో సభ మెుదలుకాగానే జనం వెళ్లిపోయారు. ఓ మహిళ స్పృహ తప్పి పడిపోయింది. స్థానికులు వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. సభకు వచ్చిన వారికి అల్పాహారం పెట్టకపోవడంతో ఆకలి తట్టుకోలేక పక్కనే ఉన్న సాయిబాబా ఆలయంలో ప్రసాదం కోసం జనం బారులు తీరారు.

Published : 08 Dec 2023 13:11 IST

శ్రీసత్యసాయి జిల్లా మడకశిరలో వైకాపా సామాజిక సాధికార బహిరంగ సభ వెలవెలబోయింది. వైఎస్‌ఆర్‌ కూడలిలో సభ మెుదలుకాగానే జనం వెళ్లిపోయారు. ఓ మహిళ స్పృహ తప్పి పడిపోయింది. స్థానికులు వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. సభకు వచ్చిన వారికి అల్పాహారం పెట్టకపోవడంతో ఆకలి తట్టుకోలేక పక్కనే ఉన్న సాయిబాబా ఆలయంలో ప్రసాదం కోసం జనం బారులు తీరారు.

Tags :

మరిన్ని