Hyderabad: నీటి సంపులో పడి యువకుడి దుర్మరణం
చిన్నపాటి నిర్లక్ష్యం నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ఓ కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. ఇంట్లో నీటి సంపును తెరిచి ఉంచటంతో ప్రమాదవశాత్తు యువకుడు పడిపోయి ప్రాణాలు కోల్పోయాడు. హైదరాబాద్ గచ్చిబౌలిలో చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Published : 22 Apr 2024 12:55 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
అత్యుత్తమ ఫామ్ అందుకోలేదు... నా బెస్ట్ ఇన్నింగ్స్ ఇది కాదు: రియాన్
-
శివసేన నేతను తీసుకెళ్లాల్సిన హెలికాప్టర్కు ప్రమాదం..
-
భారాస ఎమ్మెల్సీ దండె విఠల్ ఎన్నిక చెల్లదు: హైకోర్టు సంచలన తీర్పు
-
50 గంటల బ్యాటరీ లైఫ్తో నాయిస్ పాప్ బడ్స్.. ధర, ఫీచర్లివే..!
-
ఆ ముగ్గురి వల్లే మేం గెలిచాం.. ప్రతి ఓవరూ సవాలే: ట్రావిస్ హెడ్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM