Hyderabad: ప్రజాభవన్ వద్ద మంత్రి సీతక్కను ఆపి.. వ్యక్తి హంగామా

హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌ ముందు ఓ యువకుడు హంగామా చేశాడు. అక్కడి నుంచి వెళ్తున్న మంత్రి సీతక్కను ఆపి తన సమస్యను పరిష్కరించాలని కోరాడు. మల్లాపూర్‌కు చెందిన యోహన్‌ సిరిమల్ల అనే యువకుడు తనకు ప్రాణహాని ఉందని మంత్రికి వివరించాడు. అతని ఫిర్యాదు స్వీకరించి న్యాయం జరిగేలా చూడాలని పోలీసులను సీతక్క ఆదేశించారు.

Updated : 27 Feb 2024 23:23 IST

హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌ ముందు ఓ యువకుడు హంగామా చేశాడు. అక్కడి నుంచి వెళ్తున్న మంత్రి సీతక్కను ఆపి తన సమస్యను పరిష్కరించాలని కోరాడు. మల్లాపూర్‌కు చెందిన యోహన్‌ సిరిమల్ల అనే యువకుడు తనకు ప్రాణహాని ఉందని మంత్రికి వివరించాడు. అతని ఫిర్యాదు స్వీకరించి న్యాయం జరిగేలా చూడాలని పోలీసులను సీతక్క ఆదేశించారు.

Tags :

మరిన్ని