Hyderabad: ప్రజాభవన్ వద్ద మంత్రి సీతక్కను ఆపి.. వ్యక్తి హంగామా
హైదరాబాద్లోని ప్రజాభవన్ ముందు ఓ యువకుడు హంగామా చేశాడు. అక్కడి నుంచి వెళ్తున్న మంత్రి సీతక్కను ఆపి తన సమస్యను పరిష్కరించాలని కోరాడు. మల్లాపూర్కు చెందిన యోహన్ సిరిమల్ల అనే యువకుడు తనకు ప్రాణహాని ఉందని మంత్రికి వివరించాడు. అతని ఫిర్యాదు స్వీకరించి న్యాయం జరిగేలా చూడాలని పోలీసులను సీతక్క ఆదేశించారు.
Updated : 27 Feb 2024 23:23 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఆ రికార్డు సాధించిన తొలి భారతీయ పాట ‘కేసరియా’
-
ప్రైవేట్ పార్ట్కు బాల్ తగలడంతో బాలుడి మృతి
-
దక్ష నగర్కర్కు ఏమైంది..?ఆందోళనలో అభిమానులు
-
‘అమ్ముడుపోయే’ ఎమ్మెల్యేలు ప్రజా ద్రోహులు : హిమాచల్ సీఎం
-
గుడ్న్యూస్ చెప్పిన ‘ది ఫ్యామిలీ మ్యాన్’ టీమ్.. అది ఏంటంటే..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM