Sharmila: ఓట్లేసి గెలిపిస్తే వైకాపా ఎమ్మెల్యేలు ఏపీని దోచేశారు!: వైఎస్‌ షర్మిల

ఓట్లేసి గెలిపించినందుకు వైకాపా ఎమ్మెల్యేలు గ్రామల్లో చెరువులు ఖాళీ చేశారని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల (YS sharmila) ఆరోపించారు. న్యాయయాత్రలో భాగంగా తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో ఆమె పర్యటించారు. స్థానిక వైకాపా ఎమ్మెల్యే మధుసూధన్‌రెడ్డిపై ఆమె ధ్వజమెత్తారు. 

Published : 14 Apr 2024 14:01 IST

ఓట్లేసి గెలిపించినందుకు వైకాపా ఎమ్మెల్యేలు గ్రామల్లో చెరువులు ఖాళీ చేశారని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల (YS sharmila) ఆరోపించారు. న్యాయయాత్రలో భాగంగా తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో ఆమె పర్యటించారు. స్థానిక వైకాపా ఎమ్మెల్యే మధుసూధన్‌రెడ్డిపై ఆమె ధ్వజమెత్తారు. 

Tags :

మరిన్ని