Sharmila: ఓట్లేసి గెలిపిస్తే వైకాపా ఎమ్మెల్యేలు ఏపీని దోచేశారు!: వైఎస్ షర్మిల
ఓట్లేసి గెలిపించినందుకు వైకాపా ఎమ్మెల్యేలు గ్రామల్లో చెరువులు ఖాళీ చేశారని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల (YS sharmila) ఆరోపించారు. న్యాయయాత్రలో భాగంగా తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో ఆమె పర్యటించారు. స్థానిక వైకాపా ఎమ్మెల్యే మధుసూధన్రెడ్డిపై ఆమె ధ్వజమెత్తారు.
Published : 14 Apr 2024 14:01 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
కల్కి ఆ ఇంగ్లీష్ మూవీకి కాపీనా? నాగ్ అశ్విన్ రిప్లై ఇదే!
-
లైంగిక వేధింపుల కేసు.. ప్రజ్వల్ను సస్పెండ్ చేస్తాం - జేడీఎస్
-
30 వారాల గర్భవిచ్ఛిత్తి కేసు.. తీర్పును వెనక్కి తీసుకున్న ‘సుప్రీం’
-
మహీంద్రా నుంచి ఎక్స్యూవీ 3XO.. ధర ₹7.49 లక్షలు
-
ప్రేమలో విఫలమైతే అలా చేయొద్దు: పూరి జగన్నాథ్