YS Sharmila: ఐదేళ్లు అధికారమిస్తే.. గుడ్డి గుర్రాలకు పళ్లు తోమారా?: షర్మిల

ఐదేళ్లు అధికారమిస్తే.. రాష్ట్రానికి జగన్‌ చేసిందేంటని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ప్రశ్నించారు. నంద్యాలలో నిర్వహించిన బహిరంగ సభలో ఆమె ప్రసంగించారు.

Updated : 21 Apr 2024 22:14 IST

ఐదేళ్లు అధికారమిస్తే.. రాష్ట్రానికి జగన్‌ చేసిందేంటని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ప్రశ్నించారు. నంద్యాలలో నిర్వహించిన బహిరంగ సభలో ఆమె ప్రసంగించారు. ప్రజలను ఓట్లేసే యంత్రాలుగానే జగన్‌ చూస్తున్నారని విమర్శించారు. హత్యా రాజకీయాలను ప్రోత్సహించేవారికి ఓట్లు వేయొద్దని కోరారు. 

Tags :

మరిన్ని