YS Sharmila: ప్రత్యేక హోదా ఇవ్వకపోవడం వల్లే ఏపీకి పరిశ్రమలు రావడం లేదు: వైఎస్‌ షర్మిల

ప్రత్యేక హోదా ఇవ్వకపోవడం వల్లే ఏపీకి పరిశ్రమలు రావడం లేదని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల అన్నారు. విజయవాడలోని పార్టీ కార్యాలయం ఆంధ్రరత్న భవన్‌లో ఆమెతో సీపీఐ, సీపీఎం నేతలు సమావేశమయ్యారు. వైఎస్‌ షర్మిల మాట్లాడుతూ.. జగన్‌ మనకు రాజధాని లేకుండా చేశారని ఆరోపించారు. ఉమ్మడిగా ప్రజా పోరాటాలు చేయాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. 

Published : 23 Feb 2024 16:24 IST

ప్రత్యేక హోదా ఇవ్వకపోవడం వల్లే ఏపీకి పరిశ్రమలు రావడం లేదని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల అన్నారు. విజయవాడలోని పార్టీ కార్యాలయం ఆంధ్రరత్న భవన్‌లో ఆమెతో సీపీఐ, సీపీఎం నేతలు సమావేశమయ్యారు. వైఎస్‌ షర్మిల మాట్లాడుతూ.. జగన్‌ మనకు రాజధాని లేకుండా చేశారని ఆరోపించారు. ఉమ్మడిగా ప్రజా పోరాటాలు చేయాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. 

Tags :

మరిన్ని