YS Sharmila: అవినాష్‌రెడ్డికి ఓటమి భయం పట్టుకుంది: వైఎస్‌ షర్మిల

అవినాష్‌రెడ్డికి ఓటమి భయం పట్టుకుందని, అందుకే తమపై కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారని ఏపీ కాంగ్రెస్‌ (Congress) అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల (YS Sharmila) అన్నారు. శుక్రవారం ఆమె కడపలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ‘కడప ఎంపీ అభ్యర్థి అవినాష్‌రెడ్డిని మార్చాలని చూస్తున్నారు. అంటే అవినాష్‌రెడ్డి హంతకులు అని జగన్‌ విశ్వసిస్తున్నారు. అవినాష్‌ ఓడిపోబోతున్నారని జగన్‌ భయపడుతున్నారు’ అని షర్మిల అన్నారు.

Published : 12 Apr 2024 19:09 IST

అవినాష్‌రెడ్డికి ఓటమి భయం పట్టుకుందని, అందుకే తమపై కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారని ఏపీ కాంగ్రెస్‌ (Congress) అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల (YS Sharmila) అన్నారు. శుక్రవారం ఆమె కడపలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ‘కడప ఎంపీ అభ్యర్థి అవినాష్‌రెడ్డిని మార్చాలని చూస్తున్నారు. అంటే అవినాష్‌రెడ్డి హంతకులు అని జగన్‌ విశ్వసిస్తున్నారు. అవినాష్‌ ఓడిపోబోతున్నారని జగన్‌ భయపడుతున్నారు’ అని షర్మిల అన్నారు.

Tags :

మరిన్ని