YS Sharmila: శిలాఫలకాల ప్రభుత్వంగా మిగిలిన జగన్‌ సర్కార్‌

కర్నూలు జిల్లా ఆలూరులో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల జగన్‌ ప్రభుత్వంపై మండిపడ్డారు. శిలాఫలకాల ప్రభుత్వంగా జగన్‌ సర్కారు మిగిలిపోయిందని విమర్శించారు. 

Published : 19 Apr 2024 14:35 IST

ప్రత్యేక హోదాను జగన్‌ విస్మరించారని కడప ఎంపీ కాంగ్రెస్‌ (Congress) అభ్యర్థి వైఎస్‌ షర్మిల (YS Sharmila) ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధానిలేని రాష్ట్రంగా ఏపీని మార్చారని మండిపడ్డారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కర్నూలు జిల్లా ఆలూరులో న్యాయయాత్ర చేపట్టారు. వేదావతి ప్రాజెక్టు ఎందుకు పూర్తిచేయలేదని ప్రశ్నించారు.

Tags :

మరిన్ని