YS Sharmila: ‘టీ - సేవ్‌’కు అధ్యక్షుడిగా ఉండండి.. కోదండరామ్‌ను కోరిన షర్మిల

తెజస అధ్యక్షుడు కోదండరామ్‌ (TJS Kodandaram)తో వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల (YS Sharmila) భేటీ అయ్యారు. నాంపల్లిలోని తెజస పార్టీ కార్యాలయానికి వెళ్లి.. నిరుద్యోగుల పక్షాన పోరాడేందుకు ఆయనను టీ-సేవ్‌ (T-SAVE) ఫోరమ్‌కు అధ్యక్షుడిగా ఉండాలని షర్మిల కోరారు. ప్రతిపక్షాలన్నీ ఒకే వేదిక మీదకు వస్తే నిరుద్యోగులకు న్యాయం జరుగుతుందని తెలిపారు. అయితే, షర్మిల ప్రతిపాదనలపై పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని కోదండరామ్ తెలిపారు.

Published : 04 Apr 2023 15:20 IST

తెజస అధ్యక్షుడు కోదండరామ్‌ (TJS Kodandaram)తో వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల (YS Sharmila) భేటీ అయ్యారు. నాంపల్లిలోని తెజస పార్టీ కార్యాలయానికి వెళ్లి.. నిరుద్యోగుల పక్షాన పోరాడేందుకు ఆయనను టీ-సేవ్‌ (T-SAVE) ఫోరమ్‌కు అధ్యక్షుడిగా ఉండాలని షర్మిల కోరారు. ప్రతిపక్షాలన్నీ ఒకే వేదిక మీదకు వస్తే నిరుద్యోగులకు న్యాయం జరుగుతుందని తెలిపారు. అయితే, షర్మిల ప్రతిపాదనలపై పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని కోదండరామ్ తెలిపారు.

Tags :

మరిన్ని