YS Sharmila: ‘టీ - సేవ్’కు అధ్యక్షుడిగా ఉండండి.. కోదండరామ్ను కోరిన షర్మిల
తెజస అధ్యక్షుడు కోదండరామ్ (TJS Kodandaram)తో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) భేటీ అయ్యారు. నాంపల్లిలోని తెజస పార్టీ కార్యాలయానికి వెళ్లి.. నిరుద్యోగుల పక్షాన పోరాడేందుకు ఆయనను టీ-సేవ్ (T-SAVE) ఫోరమ్కు అధ్యక్షుడిగా ఉండాలని షర్మిల కోరారు. ప్రతిపక్షాలన్నీ ఒకే వేదిక మీదకు వస్తే నిరుద్యోగులకు న్యాయం జరుగుతుందని తెలిపారు. అయితే, షర్మిల ప్రతిపాదనలపై పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని కోదండరామ్ తెలిపారు.
Published : 04 Apr 2023 15:20 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
హైబ్రిడ్ పిచ్ల మీద ఐపీఎల్ మ్యాచ్లు... సరికొత్త ప్రయోగం ఫలిస్తుందా?
-
నడివీధిలో ఆమెను స్తంభానికి కట్టేసి..
-
తాడేపల్లిలో డ్రగ్స్.. గోప్యంగా ఉంచిన అధికారులు!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
జగనాసురుడి పన్నాగం.. పండుటాకుల విలాపం
-
హైదరాబాద్లో దారుణం.. పార్కింగ్ గొడవతో కక్షగట్టి ఏడాది తర్వాత హత్య