YS Sharmila: రబ్బరు స్టాంపుల్లా మారిన వైకాపా ఎమ్మెల్యేలు: వైఎస్ షర్మిల
వైకాపా ఎమ్మెల్యేలు రబ్బరు స్టాంపుల్లా మారిపోయారని ఏపీ కాంగ్రెస్ (Congress) అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పీలేరులో షర్మిల న్యాయయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రసంగించిన ఆమె.. వైకాపా ఐదేళ్ల పాలనలో రాష్ట్రానికి చేసిందేమీ లేదని దుయ్యబట్టారు.
Published : 16 Apr 2024 15:32 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (30/04/24)
-
ఆ సినిమా చూశాక వ్యాక్సింగ్ మానేశా: తమన్నా
-
ఏపీ సీఎం జగన్ సతీమణి భారతికి చేదు అనుభవం
-
ప్రేమలో విఫలమైతే అలా చేయొద్దు: పూరి జగన్నాథ్
-
అప్పట్లో.. 4 సెకన్లు ఆలస్యంగా చంద్రయాన్ 3.. ఎందుకంటే!
-
‘బాయ్ఫ్రెండ్ ఓవర్సైజ్డ్ షర్ట్’లో అషు.. కీర్తి సురేశ్ చిల్!