YS Sharmila: రబ్బరు స్టాంపుల్లా మారిన వైకాపా ఎమ్మెల్యేలు: వైఎస్‌ షర్మిల

వైకాపా ఎమ్మెల్యేలు రబ్బరు స్టాంపుల్లా మారిపోయారని ఏపీ కాంగ్రెస్‌ (Congress) అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల (YS Sharmila) ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పీలేరులో షర్మిల న్యాయయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రసంగించిన ఆమె.. వైకాపా ఐదేళ్ల పాలనలో రాష్ట్రానికి చేసిందేమీ లేదని దుయ్యబట్టారు.

Published : 16 Apr 2024 15:32 IST

వైకాపా ఎమ్మెల్యేలు రబ్బరు స్టాంపుల్లా మారిపోయారని ఏపీ కాంగ్రెస్‌ (Congress) అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల (YS Sharmila) ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పీలేరులో షర్మిల న్యాయయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రసంగించిన ఆమె.. వైకాపా ఐదేళ్ల పాలనలో రాష్ట్రానికి చేసిందేమీ లేదని దుయ్యబట్టారు.

Tags :

మరిన్ని