YS Sharmila: వైఎస్‌ఆర్‌ ఘాట్‌ వద్ద షర్మిల నివాళి

ఇడుపులపాయలో వైఎస్‌ఆర్‌ ఘాట్‌ వద్ద షర్మిల నివాళి అర్పించారు.

Published : 20 Apr 2024 11:12 IST

లోక్‌సభ ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలుస్తానని కడప కాంగ్రెస్‌ (Congress) ఎంపీ అభ్యర్థి వైఎస్‌ షర్మిల (YS sharmila) ధీమా వ్యక్తం చేశారు. నేడు నామినేషన్‌ వేయనున్న సందర్భంగా ఇడుపులపాయలో వైఎస్‌ఆర్‌ ఘాట్‌ వద్ద షర్మిల నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో వైఎస్‌ వివేక కుమార్తె సునీత పాల్గొన్నారు.

Tags :

మరిన్ని