Anantapur: ఖాళీ బిందెలతో వైకాపా కార్పొరేటర్ల ఆందోళన

అనంతపురం నగరపాలక సంస్థ ఎదుట వైకాపా కార్పొరేటర్ల ఆధ్వర్యంలో ప్రజలు ఆందోళనకు దిగారు. తాగునీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఖాళీ బిందెలతో నిరసన తెలుపుతున్నారు. కొద్దిరోజులుగా తాగేందుకు నీరు లేక ఇబ్బంది పడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 

Published : 27 Feb 2024 13:30 IST

అనంతపురం నగరపాలక సంస్థ ఎదుట వైకాపా కార్పొరేటర్ల ఆధ్వర్యంలో ప్రజలు ఆందోళనకు దిగారు. తాగునీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఖాళీ బిందెలతో నిరసన తెలుపుతున్నారు. కొద్దిరోజులుగా తాగేందుకు నీరు లేక ఇబ్బంది పడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 

Tags :

మరిన్ని