AP News: చక్కెర కర్మాగారాలకు సమాధి కట్టిన జగన్‌

వైకాపా పాలన చక్కెర కర్మాగారాలకు సమాధి కట్టింది. పంట సాగుకు ఉరి వేసి రైతులను పీల్చిపిప్పి చేసింది. కర్మాగారాలకు పూర్వవైభవం కల్పిస్తానని గద్దెనెక్కి తర్వాత వాటినే అమ్మకానికి పెట్టిన ఘనత జగన్‌ది. అదీ చాలదన్నట్లు ఉత్తరాంధ్రలో నాలుగు సహకార చక్కెర పరిశ్రమలకు తాళం వేసింది. మరో కర్మాగారం పరిస్థితి నేడో, రేపో అన్నట్లుగా తయారైంది.  

Published : 28 Feb 2024 15:07 IST

వైకాపా పాలన చక్కెర కర్మాగారాలకు సమాధి కట్టింది. పంట సాగుకు ఉరి వేసి రైతులను పీల్చిపిప్పి చేసింది. కర్మాగారాలకు పూర్వవైభవం కల్పిస్తానని గద్దెనెక్కి తర్వాత వాటినే అమ్మకానికి పెట్టిన ఘనత జగన్‌ది. అదీ చాలదన్నట్లు ఉత్తరాంధ్రలో నాలుగు సహకార చక్కెర పరిశ్రమలకు తాళం వేసింది. మరో కర్మాగారం పరిస్థితి నేడో, రేపో అన్నట్లుగా తయారైంది.  

Tags :

మరిన్ని