YSRCP: వైకాపా పాలనలో పట్టు రైతుకు పుట్టెడు కష్టాలు

ఏపీలో పట్టు రైతులు పుట్టెడు కష్టాలు అనుభవిస్తున్నారు. పథకాలకు పాతరేసి.. రాయితీలకు కోతవేసి.. రైతు భరోసా పేరు చెప్పి తప్పించుకునేందుకు జగన్ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. కేంద్రం కాస్తో కూస్తో చేయూత అందిస్తున్నా.. నామమాత్రపు చెల్లింపులతో సరిపెడుతోంది. వైకాపా ప్రభుత్వం నిర్లక్ష్యంతో అనేక మంది రైతులు పట్టు సాగుకు దూరమవుతున్నారు.

Published : 27 Feb 2024 12:37 IST

ఏపీలో పట్టు రైతులు పుట్టెడు కష్టాలు అనుభవిస్తున్నారు. పథకాలకు పాతరేసి.. రాయితీలకు కోతవేసి.. రైతు భరోసా పేరు చెప్పి తప్పించుకునేందుకు జగన్ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. కేంద్రం కాస్తో కూస్తో చేయూత అందిస్తున్నా.. నామమాత్రపు చెల్లింపులతో సరిపెడుతోంది. వైకాపా ప్రభుత్వం నిర్లక్ష్యంతో అనేక మంది రైతులు పట్టు సాగుకు దూరమవుతున్నారు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు