AP News: సామాన్యులపై జగన్‌ పన్నుల బాదుడు

సంక్షేమం, అభివృద్ధిని విస్మరించిన వైకాపా ప్రభుత్వం.. గత 5 ఏళ్లుగా వివిధ పన్నులతో ప్రజల నడ్డి విరుస్తుందని విపక్ష నాయకులు మండిపడ్డారు. నెల్లూరు నగరంలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన వివిధ పన్నలతో సామాన్యులు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారన్నారు. జగన్ అధికారంలోకి రాగానే పేద, మధ్య తరగతి వర్గాల ప్రజలకు తీరని అన్యాయం జరిగిందన్నారు.

Published : 13 Apr 2024 17:29 IST

సంక్షేమం, అభివృద్ధిని విస్మరించిన వైకాపా ప్రభుత్వం.. గత 5 ఏళ్లుగా వివిధ పన్నులతో ప్రజల నడ్డి విరుస్తుందని విపక్ష నాయకులు మండిపడ్డారు. నెల్లూరు నగరంలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన వివిధ పన్నలతో సామాన్యులు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారన్నారు. జగన్ అధికారంలోకి రాగానే పేద, మధ్య తరగతి వర్గాల ప్రజలకు తీరని అన్యాయం జరిగిందన్నారు.

Tags :

మరిన్ని