AP News: సామాన్యులపై జగన్ పన్నుల బాదుడు
సంక్షేమం, అభివృద్ధిని విస్మరించిన వైకాపా ప్రభుత్వం.. గత 5 ఏళ్లుగా వివిధ పన్నులతో ప్రజల నడ్డి విరుస్తుందని విపక్ష నాయకులు మండిపడ్డారు. నెల్లూరు నగరంలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన వివిధ పన్నలతో సామాన్యులు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారన్నారు. జగన్ అధికారంలోకి రాగానే పేద, మధ్య తరగతి వర్గాల ప్రజలకు తీరని అన్యాయం జరిగిందన్నారు.
Published : 13 Apr 2024 17:29 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
మా పాలన బాగా లేదని చెబితే సరిపోతుందా?.. ఆధారాలు చూపండి: హరీశ్రావు
-
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం