AP News: ఏపీ ప్రభుత్వ నిర్లక్ష్యం.. అధ్వానంగా గోదావరి డెల్టా కాల్వల నిర్వహణ

ప్రభుత్వ నిర్లక్ష్యం అన్నదాతలకు శాపంగా మారింది. సాగునీటి రంగాన్ని ఈ ఐదేళ్లూ పూర్తిగా నిర్వీర్యం చేశారనేందుకు లాకుల వ్యవస్థే నిదర్శనం.

Published : 26 May 2024 13:07 IST

ప్రభుత్వ నిర్లక్ష్యం అన్నదాతలకు శాపంగా మారింది. సాగునీటి రంగాన్ని ఈ ఐదేళ్లూ పూర్తిగా నిర్వీర్యం చేశారనేందుకు లాకుల వ్యవస్థే నిదర్శనం. గోదావరి డెల్టాలో సాగునీరు అందించేందుకు కాల్వలు  ఎంత ముఖ్యమో కాల్వల ద్వారా నీరు పొలాలకు సక్రమంగా చేరేందుకు లాకుల వ్యవస్థ కూడా అంతే కీలకం. కానీ జగన్ సర్కార్ లాకుల నిర్వహణను పూర్తిగా గాలికి వదిలేసింది. లాకులు, షట్టర్లుకు కనీసం గ్రీజు కూడా పూయకపోవడంతో అధ్వానంగా మారాయి. 

Tags :

మరిన్ని