AP News: తోటపల్లిపై జగన్‌ సర్కారు నిర్లక్ష్యం.. పూర్తికాని ఆధునీకరణ పనులు

ఉమ్మడి విజయనగరంతో పాటు శ్రీకాకుళం జిల్లా రైతుల ప్రధాన సాగు నీటి వరప్రదాయని సర్దార్ గౌతు లచ్చన్న తోటపల్లి ప్రాజెక్టు. కొత్త ఆయకట్టు స్థిరీకరణతో పాటు, వందేళ్ల నాటి పాత ఆయకట్టు పరిధిలో పూర్తిగా శిథిలమైన కుడి, ఎడమ కాలువల ఆధునీకరణకు 2018లో తెదేపా హయాంలో నిధులు మంజూరు చేయడంతో అప్పట్లో పనులు ప్రారంభమయ్యాయి. కానీ ఆనాడు ప్రారంభించిన పనులు నేటికీ పూర్తి కావడం లేదు. 5 ఏళ్ల పాలనలో కేవలం 23శాతం పనులు పూర్తి చేసి తమ పనితనమేంటో చెప్పకనే చెప్పింది జగన్‌ ప్రభుత్వం. 

Published : 27 Feb 2024 11:32 IST

ఉమ్మడి విజయనగరంతో పాటు శ్రీకాకుళం జిల్లా రైతుల ప్రధాన సాగు నీటి వరప్రదాయని సర్దార్ గౌతు లచ్చన్న తోటపల్లి ప్రాజెక్టు. కొత్త ఆయకట్టు స్థిరీకరణతో పాటు, వందేళ్ల నాటి పాత ఆయకట్టు పరిధిలో పూర్తిగా శిథిలమైన కుడి, ఎడమ కాలువల ఆధునీకరణకు 2018లో తెదేపా హయాంలో నిధులు మంజూరు చేయడంతో అప్పట్లో పనులు ప్రారంభమయ్యాయి. కానీ ఆనాడు ప్రారంభించిన పనులు నేటికీ పూర్తి కావడం లేదు. 5 ఏళ్ల పాలనలో కేవలం 23శాతం పనులు పూర్తి చేసి తమ పనితనమేంటో చెప్పకనే చెప్పింది జగన్‌ ప్రభుత్వం. 

Tags :

మరిన్ని