Punganur: మంత్రి పెద్దిరెడ్డి ఇలాఖాలో విపక్షాలపై వైకాపా నేతల దౌర్జన్యాలు!

ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ.. చిత్తూరు జిల్లా పుంగనూరులో ఉద్రిక్తతలు తీవ్రమవుతున్నాయి.

Published : 19 Apr 2024 15:14 IST

ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ.. చిత్తూరు జిల్లా పుంగనూరులో ఉద్రిక్తతలు తీవ్రమవుతున్నాయి. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సొంత ఇలాఖాలో విపక్షాలపై అధికార వైకాపా నేతల దౌర్జన్యాలు శ్రుతిమించుతున్నాయి. తాము తప్ప మరే పార్టీ నేతలూ పుంగనూరు నియోజకవర్గంలో ఉండకూడదన్న రీతిలో అధికార వైకాపా నేతలు రెచ్చిపోతున్నా.. అధికారులు మిన్నకుండిపోతున్నారు. 

Tags :

మరిన్ని