Anantapuram: ఐదేళ్లలో రూ.500 కోట్లు!.. వైకాపా ప్రజాప్రతినిధి, సోదరుల అక్రమార్జన
అధికారం అనే మంత్రదండం సాయంతో వైకాపా (YSRCP) ప్రజాప్రతినిధులు దొరికిందల్లా దోచుకుతింటున్నారు. సొంతిల్లు అమ్ముకుని రాజకీయం చేస్తున్నామంటూ 2019 ఎన్నికల సమయంలో బీద మాటలు పలికిన ఉమ్మడి అనంతపురం జిల్లాకు చెందిన ఓ వైకాపా ప్రజాప్రతినిధి.. ఐదేళ్లు తిరక్కుండానే సుమారు రూ.500 కోట్లకు పడగలెత్తారు. భూకబ్జాలు, రియల్ ఎస్టేట్తో ప్రారంభించి ఎర్రమట్టి, పేదల బియ్యం వరకు దేన్నీ వదలకుండా వసూళ్లకు తెగబడ్డారు. బతకడానికి పొలాలను విక్రయించామని చెప్పిన ఆ నాయకుడు, ఆయన కుటుంబ సభ్యులు.. ఇప్పుడు కర్ణాటక, విజయవాడ, విశాఖల్లో రూ.వందల కోట్ల విలువైన భూములకు అధిపతులయ్యారు.
Published : 27 Feb 2024 10:26 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
కొలువుల ఆశ చూపి కంబోడియాకు..
-
పేటలో ఒకసారి ఓడిన వారికి చోటులేనట్లే!
-
కిమ్ను తలదన్నే జగన్ సర్కారు... కిమ్మనకూడదు జనం నోరు..!
-
భారీ లక్ష్య ఛేదన కోసం మేం పరీక్ష పెట్టుకొన్నాం: హార్దిక్ పాండ్య
-
కాలేయానికి అధిక కొవ్వు ముప్పు.. వర్క్ ఫ్రం హోం తర్వాత పెరిగిన కేసులు