Fake Currency: మద్యం దుకాణంలో వైకాపా కార్యకర్త నకిలీ కరెన్సీ నోట్ల మార్పిడి!
పల్నాడు జిల్లా యడ్లపాడులోని ప్రభుత్వ మద్యం దుకాణంలో వైకాపా కార్యకర్త దొంగ నోట్లు మార్చడం స్థానికంగా కలకలం రేపింది. కారుచోల గ్రామానికి చెందిన వైకాపా కార్యకర్త షేక్ ఖాజా రూ.500 నోటు ఇచ్చి మద్యం కొనుగోలు చేశాడు. నగదును బ్యాంకులో జమ చేసేందుకు మద్యం దుకాణం సిబ్బంది వెళ్లగా.. అది నకిలీ నోటుగా తేలింది. మద్యం కొనుగోలు చేసేందుకు మళ్లీ ఖాజా రావడంతో దుకాణ సిబ్బంది అతడిని పట్టుకుని తనిఖీ చేశారు. అతడి వద్ద మరో ఏడు రూ.500 నకిలీ నోట్లు లభించాయి.
Updated : 28 Mar 2024 22:28 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
-
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్పేట్లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్
-
అక్కడ భర్తలకు భార్యలు పాకెట్ మనీ ఇస్తారట..