Fake Currency: మద్యం దుకాణంలో వైకాపా కార్యకర్త నకిలీ కరెన్సీ నోట్ల మార్పిడి!
పల్నాడు జిల్లా యడ్లపాడులోని ప్రభుత్వ మద్యం దుకాణంలో వైకాపా కార్యకర్త దొంగ నోట్లు మార్చడం స్థానికంగా కలకలం రేపింది. కారుచోల గ్రామానికి చెందిన వైకాపా కార్యకర్త షేక్ ఖాజా రూ.500 నోటు ఇచ్చి మద్యం కొనుగోలు చేశాడు. నగదును బ్యాంకులో జమ చేసేందుకు మద్యం దుకాణం సిబ్బంది వెళ్లగా.. అది నకిలీ నోటుగా తేలింది. మద్యం కొనుగోలు చేసేందుకు మళ్లీ ఖాజా రావడంతో దుకాణ సిబ్బంది అతడిని పట్టుకుని తనిఖీ చేశారు. అతడి వద్ద మరో ఏడు రూ.500 నకిలీ నోట్లు లభించాయి.
Updated : 28 Mar 2024 22:28 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
క్రికెట్.. బేస్బాల్ గేమ్లా మారిపోతోంది: పంజాబ్ కెప్టెన్
-
అందాల పోటీల్లో తొలిసారి.. 60 ఏళ్ల ‘భామ’కు కిరీటం
-
అభిమానుల ప్రేమను పొందడం సులభం కాదు: సమంత
-
మా పార్టీ పుట్టుక సంచలనం.. దారి పొడవునా రాజీలేని రణం: కేటీఆర్
-
కిందపడేసి, మోకాలితో అదిమిపెట్టి.. అమెరికాలో పోలీసుల కర్కశత్వం
-
సునీల్ నరైన్కు థ్యాంక్స్.. శశాంక్ ఓ అద్భుతం: బెయిర్స్టో