YSRCP: విచ్చలవిడిగా వైకాపా నేతల భూ ఆక్రమణలు.. పట్టించుకోని అధికారులు!

ప్రజల ఆస్తులు, ప్రకృతి సంపదను కాపాడాల్సిన పాలకులే.. అక్రమార్కులకు అండగా నిలుస్తున్న పరిస్థితి రాష్ట్రంలో నెలకొంది. అధికార పార్టీ నేతల అరాచకాలపై విచారణలు ముందుకు సాగకుండా జగన్ సర్కార్ వంత పాడింది. దర్యాప్తు నివేదికలను తొక్కిపెట్టింది. దీంతో బాధిత జనానికి ఆక్రందనలే మిగిలాయి. 

Published : 14 Apr 2024 22:07 IST

ప్రజల ఆస్తులు, ప్రకృతి సంపదను కాపాడాల్సిన పాలకులే.. అక్రమార్కులకు అండగా నిలుస్తున్న పరిస్థితి రాష్ట్రంలో నెలకొంది. అధికార పార్టీ నేతల అరాచకాలపై విచారణలు ముందుకు సాగకుండా జగన్ సర్కార్ వంత పాడింది. దర్యాప్తు నివేదికలను తొక్కిపెట్టింది. దీంతో బాధిత జనానికి ఆక్రందనలే మిగిలాయి. 

Tags :

మరిన్ని