Bhuma Akhila Priya: భూమా అఖిల ప్రియను అడ్డుకున్న వైకాపా నేతలు.. ఉద్రిక్తత
నంద్యాల జిల్లా శిరివెళ్ల మండలం ఎర్రగుంట్ల వద్ద ఉద్రిక్తత నెలకొంది. రైతులతో సీఎం జగన్ ముఖాముఖి నిర్వహిస్తున్న సమయంలో.. అన్నదాతల సమస్యలపై ముఖ్యమంత్రికి వినతిపత్రం ఇచ్చేందుకు బయలుదేరిన మాజీ మంత్రి భూమా అఖిలప్రియను, రైతులను.. పోలీసులు, వైకాపా శ్రేణులు అడ్డుకున్నారు. సీఎంకు వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్తుంటే అడ్డుకోవటం ఏంటని పోలీసులను అఖిలప్రియ నిలదీశారు.
Published : 28 Mar 2024 15:21 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
క్రికెట్.. బేస్బాల్ గేమ్లా మారిపోతోంది: పంజాబ్ కెప్టెన్
-
అందాల పోటీల్లో తొలిసారి.. 60 ఏళ్ల ‘భామ’కు కిరీటం
-
అభిమానుల ప్రేమను పొందడం సులభం కాదు: సమంత
-
మా పార్టీ పుట్టుక సంచలనం.. దారి పొడవునా రాజీలేని రణం: కేటీఆర్
-
కిందపడేసి, మోకాలితో అదిమిపెట్టి.. అమెరికాలో పోలీసుల కర్కశత్వం
-
సునీల్ నరైన్కు థ్యాంక్స్.. శశాంక్ ఓ అద్భుతం: బెయిర్స్టో