Bhuma Akhila Priya: భూమా అఖిల ప్రియను అడ్డుకున్న వైకాపా నేతలు.. ఉద్రిక్తత

నంద్యాల జిల్లా శిరివెళ్ల మండలం ఎర్రగుంట్ల వద్ద ఉద్రిక్తత నెలకొంది. రైతులతో సీఎం జగన్ ముఖాముఖి నిర్వహిస్తున్న సమయంలో.. అన్నదాతల సమస్యలపై ముఖ్యమంత్రికి వినతిపత్రం ఇచ్చేందుకు బయలుదేరిన మాజీ మంత్రి భూమా అఖిలప్రియను, రైతులను.. పోలీసులు, వైకాపా శ్రేణులు అడ్డుకున్నారు. సీఎంకు వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్తుంటే అడ్డుకోవటం ఏంటని పోలీసులను అఖిలప్రియ నిలదీశారు. 

Published : 28 Mar 2024 15:21 IST

నంద్యాల జిల్లా శిరివెళ్ల మండలం ఎర్రగుంట్ల వద్ద ఉద్రిక్తత నెలకొంది. రైతులతో సీఎం జగన్ ముఖాముఖి నిర్వహిస్తున్న సమయంలో.. అన్నదాతల సమస్యలపై ముఖ్యమంత్రికి వినతిపత్రం ఇచ్చేందుకు బయలుదేరిన మాజీ మంత్రి భూమా అఖిలప్రియను, రైతులను.. పోలీసులు, వైకాపా శ్రేణులు అడ్డుకున్నారు. సీఎంకు వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్తుంటే అడ్డుకోవటం ఏంటని పోలీసులను అఖిలప్రియ నిలదీశారు. 

Tags :

మరిన్ని