AP News: పేదల గృహ నిర్మాణాల మాటున వైకాపా నేతల దోపిడీ దందా
నిరుపేదల కోసం ప్రత్యేకంగా కాలనీలు నిర్మిస్తానని ఆర్భాటపు ప్రకటనలు చేసిన జగన్.. వారిని అప్పులపాలు చేసి వైకాపా నేతలను మాత్రం కోటీశ్వరులను చేశారు. జగన్ అమలు చేసే ప్రతి స్కీంలోనూ.. ఓ స్కాం ఉంటుందన్న విపక్షాల ఆరోపణల్ని నిజం చేశారన్నదే ఈ పథకంపై ఉన్న ప్రధాన విమర్శ.