Sharmila: షర్మిల న్యాయయాత్రలో వైకాపా కవ్వింపు చర్యలు.. స్వల్ప ఉద్రిక్తత
వైఎస్ఆర్ జిల్లా లింగాలలో షర్మిల (YS Sharmila) న్యాయయాత్రలో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. జగన్కు అనుకూలంగా వైకాపా నేతలు నినాదాలు చేస్తూ కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. ప్రతిగా కాంగ్రెస్ కార్యకర్తలు సైతం నినాదాలు చేశారు. వైకాపా కార్యకర్తలను పోలీసులు చెదరగొట్టారు.
Published : 12 Apr 2024 17:42 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఏకంగా ఎనిమిదిసార్లు ఓటేసి.. యూపీలో యువకుడి బాగోతం!
-
‘ఆర్సీబీ రూ.5 కోట్లు డ్రైనేజీలో వేసిందన్నారు.. ట్రోలింగ్తో వాట్సాప్ గ్రూప్ల్లోంచి బయటికి వచ్చాం’
-
‘వారంలో 10 కేజీల గోధుమ పిండెలా తినాలి?’.. క్విక్ కామర్స్ సంస్థపై యూజర్ ఫైర్
-
ఆప్ రూ.7.08 కోట్ల విదేశీ నిధులను సేకరించింది: ఈడీ
-
బ్యాలెన్స్ రూ.6 లక్షలు ఇస్తామన్నా పాయల్ రాజ్పుత్ రాలేదు.. : నిర్మాతల మండలి
-
‘దాని తర్వాతే ధోనీ రిటైర్మెంట్పై నిర్ణయం తీసుకుంటాడు’