Sharmila: షర్మిల న్యాయయాత్రలో వైకాపా కవ్వింపు చర్యలు.. స్వల్ప ఉద్రిక్తత
వైఎస్ఆర్ జిల్లా లింగాలలో షర్మిల (YS Sharmila) న్యాయయాత్రలో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. జగన్కు అనుకూలంగా వైకాపా నేతలు నినాదాలు చేస్తూ కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. ప్రతిగా కాంగ్రెస్ కార్యకర్తలు సైతం నినాదాలు చేశారు. వైకాపా కార్యకర్తలను పోలీసులు చెదరగొట్టారు.
Published : 12 Apr 2024 17:42 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్లోనూ మనకు నిరాశే..!
-
వారికి క్షమాపణలు చెప్పా: ‘యానిమల్’ విమర్శలపై తొలిసారి స్పందించిన రణ్బీర్
-
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి