YSRCP: ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. వైకాపా ప్రలోభాల పర్వం

ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ.. వైకాపా ప్రలోభాల పర్వం ఊపందుకుంటోంది.

Updated : 23 Apr 2024 16:29 IST

ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ.. వైకాపా ప్రలోభాల పర్వం ఊపందుకుంటోంది. జగన్ ప్రజాకంటక పాలనతో విసిగిపోయిన ప్రజలు.. ఎన్నికల్లో బుద్ధి చెప్పేందుకు సిద్ధమవుతున్నారు. ప్రజావ్యతిరేకతను గమనించిన వైకాపా నేతలు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు. మద్యం మొదలు నిత్యావసరాల వరకు భారీగా సమీకరించి ఓటర్లకు చేరవేయడంలో వైకాపా నేతలు తలమునకలయ్యారు. 

Tags :

మరిన్ని