Prakasam: తన పేరు లేదని శిలాఫలకాలను ధ్వంసం చేసిన వైకాపా సర్పంచ్‌

ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గం వైకాపాలో (YSRCP) మరోసారి విభేదాలు బయటపడ్డాయి. పెద్దారవీడు మండలం చట్లమిట్ట, రేగుమానుపల్లి గ్రామాలకు ఒకే సచివాలయాన్ని నిర్మించారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన శిలాఫలకంపై తన పేరు లేదని రేగుమానుపల్లి సర్పంచ్ రామాంజనేయరెడ్డి సుత్తితో ఆ శిలాఫలకాన్ని ధ్వంసం చేశారు. వార్డుమెంబర్లు, సచివాలయం కన్వీనర్ల పేర్లు ఉన్నప్పుడు తన పేరు లేకపోవడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated : 27 Feb 2024 15:55 IST

Prakasam: తన పేరు లేదని శిలాఫలకాలను ధ్వంసం చేసిన వైకాపా సర్పంచ్‌

ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గం వైకాపాలో (YSRCP) మరోసారి విభేదాలు బయటపడ్డాయి. పెద్దారవీడు మండలం చట్లమిట్ట, రేగుమానుపల్లి గ్రామాలకు ఒకే సచివాలయాన్ని నిర్మించారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన శిలాఫలకంపై తన పేరు లేదని రేగుమానుపల్లి సర్పంచ్ రామాంజనేయరెడ్డి సుత్తితో ఆ శిలాఫలకాన్ని ధ్వంసం చేశారు. వార్డుమెంబర్లు, సచివాలయం కన్వీనర్ల పేర్లు ఉన్నప్పుడు తన పేరు లేకపోవడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు