Prakasam: తన పేరు లేదని శిలాఫలకాలను ధ్వంసం చేసిన వైకాపా సర్పంచ్
ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గం వైకాపాలో (YSRCP) మరోసారి విభేదాలు బయటపడ్డాయి. పెద్దారవీడు మండలం చట్లమిట్ట, రేగుమానుపల్లి గ్రామాలకు ఒకే సచివాలయాన్ని నిర్మించారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన శిలాఫలకంపై తన పేరు లేదని రేగుమానుపల్లి సర్పంచ్ రామాంజనేయరెడ్డి సుత్తితో ఆ శిలాఫలకాన్ని ధ్వంసం చేశారు. వార్డుమెంబర్లు, సచివాలయం కన్వీనర్ల పేర్లు ఉన్నప్పుడు తన పేరు లేకపోవడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Updated : 27 Feb 2024 15:55 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (21/05/24)
-
సెక్స్ వర్కర్ నిర్లక్ష్యం.. హెచ్ఐవీ ఉన్నా 200 మందితో శృంగారం!
-
‘ఆర్సీబీ రూ.5 కోట్లు డ్రైనేజీలో వేసిందన్నారు.. వాట్సాప్ గ్రూప్ల్లోంచి బయటికి వచ్చాం’
-
అషు ‘సెక్సీ’ క్యాప్షన్.. రీతూ వర్మ ‘బ్లాక్ మ్యాజిక్’!
-
‘వారంలో 10 కేజీల గోధుమ పిండెలా తినాలి?’.. క్విక్ కామర్స్ సంస్థపై యూజర్ ఫైర్
-
వారి సంభాషణలు రికార్డు చేయలేదు.. రోహిత్ ఆరోపణలను ఖండించిన స్టార్స్పోర్ట్స్