TG News: చెరువులు, కాల్వలను చెరపడుతున్న అక్రమార్కులు

Eenadu icon
By Video News Team Updated : 27 Oct 2024 12:20 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE

రోజు రోజుకీ భూముల ధరలు పెరుగుతుండటంతో మున్సిపాలిటీల్లోనూ చెరువుల కబ్జాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. చినుకు పడితే చాలు ఇళ్లూ కాలనీలను వరద ముంచెత్తుతోంది. పెద్దపల్లి జిల్లాలో చెరువులు, కుంటలు, కాల్వలు కబ్జాకు గురి కావడంతో ఇళ్లలోకి నీరు చేరి స్థానికులు అవస్థలు పడుతున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు చెరువులను పరిశీలించడం, మినహా చర్యలు తీసుకోవట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Tags :
Published : 27 Oct 2024 10:46 IST

మరిన్ని