Andhra News: స్వామి భక్తికి పరాకాష్ఠ!
స్వామి భక్తికి ఇది పరాకాష్ఠ. రైతుల పట్టాదారు పాసు పుస్తకాలు, గ్రామ, వార్డు సచివాలయాల్లో జారీ చేసే ధ్రువపత్రాలు, కొన్ని ప్రభుత్వాసుపత్రుల్లో ఇచ్చే ఓపీ చీటీలు ఇలా కాదేదీ ముఖ్యమంత్రి జగన్ చిత్రం ముద్రించటానికి అనర్హం అన్నట్లుగా వ్యవహరిస్తున్న ప్రభుత్వ యంత్రాంగం.... చివరికి పోలీసుల డ్యూటీ పాసులను సైతం వదల్లేదు.