ఎంపీ అయితే మాకేంటి..!
ఒంగోలులోని అగ్రహారం, సూరారెడ్డిపాలెం, టంగుటూరు, పాకల రైల్వే గేట్ల వద్ద వంతెనల నిర్మాణానికి సంబంధించి నిర్వహించిన కీలక సమావేశం అది. ఎంపీ పిలిస్తే పరుగెత్తుకుంటూ తాము హాజరుకావాలా అన్నట్లుగా ఒంగోలు నగరపాలక సంస్థ అధికారులు వ్యవహరించారు