బ్రేకింగ్
29 May 2022 | 16:05 IST
పానీపూరి తిని 97 మందికి అస్వస్థత
మాండ్లా: పానీపూరి తిని 97 మంది పిల్లలు అస్వస్థతకు గురయ్యారు. మధ్యప్రదేశ్లోని మాండ్లా జిల్లాలో నిన్న రాత్రి 7:30 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. జిల్లా కేంద్రానికి 38 కిలోమీటర్ల దూరంలో ఉన్న సింగార్పూర్ ఏరియాలో వీరందరూ ఒకేచోట పానీపూరి తిన్నట్లు పోలీసులు గుర్తించారు. అస్వస్థతకు గురైన చిన్నారులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు పానీపూరి అమ్మిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఫుడ్ శాంపిల్స్ను పరీక్షల కోసం ల్యాబ్స్కు పంపించామని పోలీసు ఉన్నతాధికారి వెల్లడించారు.
మరిన్ని
తాజా వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- #ఆఫీస్ పికాకింగ్.. కార్పొరేట్ ప్రపంచంలో మరో ట్రెండ్.. ఏమిటిది?
- ప్రపంచంలోనే అత్యంత ధనిక ‘ఖైదీ’.. సంపద విలువ రూ. 3.60 లక్షల కోట్లు?
- స్విమ్మింగ్ పూల్లో కేథరిన్.. సముద్ర తీరాన శ్రీనిధి
- గూగుల్తో ఇంగ్లిష్ ప్రాక్టీస్.. కొత్త ఏఐ ఫీచర్ను ఎలా వాడాలి?
- నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (02/05/24)
- కేసీఆర్ ఎన్నికల ప్రచారంపై 48గంటల పాటు ఈసీ నిషేధం
- మన ప్రేమలన్నీ శృంగారం కోసమే: పూరి జగన్నాథ్
- ‘అద్దె ఇల్లే సో బెటరు’.. కారణం చెప్పిన బాంబే షేవింగ్ కంపెనీ సీఈఓ
- చెన్నైపై పంజాబ్ విజయం.. ప్లేఆఫ్స్ అవకాశాలు సజీవం
- వాట్సప్లో కొత్త ఖాతాల నుంచి సందేశాలు రావిక..?