బ్రేకింగ్
![breaking](https://assets.eenadu.net/tookiga_images/424002510_40757.jpg)
03 Apr 2024 | 17:56 IST
అందుకే.. శివుడి అవతారమెత్తాను: చంద్రబాబు
కొత్తపేట: ప్రజలు గెలవాలి.. రాష్ట్రం నిలబడాలి.. పూర్వవైభవం రావాలనే తెదేపా-జనసేన-భాజపా కలిసి కూటమిగా ప్రజల ముందుకొచ్చాయని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. కోనసీమలో పర్యటిస్తున్న ఆయన.. కొత్తపేటలో నిర్వహించిన ‘ప్రజాగళం’ ప్రచారసభలో పాల్గొని మాట్లాడారు. ‘‘ఇటీవల సీఎం జగన్ మాట్లాడుతూ.. నన్ను పశుపతి అని విమర్శించారు. దాని అర్థం ప్రపంచాన్ని కాపాడే శివుడు. నేను రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి శివుడి అవతారమెత్తాను’’అని అన్నారు.
మరిన్ని
తాజా వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- గంజాయి మత్తులో దించి అత్యాచారానికి పాల్పడి.. సహకరించిన భార్య
- నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/07/24)
- పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ ఆర్థిక సాయం.. కన్నీరుపెట్టుకున్న నటి
- అతివేగం తీసింది ఇద్దరి ప్రాణం.. సాఫ్ట్వేర్ ఉద్యోగుల దుర్మరణం
- ఆమెకు క్యాబ్ ఖర్చే ₹16 వేలట.. మరి కారే కొనుక్కోవచ్చుగా..!
- మరింత తగ్గిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?
- అందమే.. అగాధంలోకి తోసింది
- హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
- రివ్యూ: పురుషోత్తముడు.. రాజ్తరుణ్ ఖాతాలో హిట్ పడిందా?
- ఇటలీలో పూజాహెగ్డే.. జిమ్లో రకుల్ప్రీత్.. సంయుక్త స్మైలీ సెల్ఫీ!