బ్రేకింగ్
18 Apr 2024 | 21:24 IST
సూర్య హాఫ్ సెంచరీ.. పంజాబ్ టార్గెట్ 193
ముల్లాన్పుర్: పంజాబ్తో జరుగుతున్న మ్యాచ్లో ముంబయి ఇన్నింగ్స్ ముగిసింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ముంబయి.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. సూర్యకుమార్ (78; 53 బంతుల్లో 7×4, 3×6) అర్ధశతకంతో ఆకట్టుకున్నాడు. ఇషాన్ కిషన్ (8), హార్దిక్ పాండ్య (10), డేవిడ్ (14) నిరాశపరిచారు. రోహిత్ శర్మ (36), తిలక్ వర్మ (34*) ఫర్వాలేదనిపించారు. చివరి ఓవర్లోనే ముంబయి 3 వికెట్లు కోల్పోయింది. బౌలర్లలో హర్షల్ పటేల్ 3 వికెట్లు పడగొట్టగా.. సామ్ కరన్ 2, రబాడా ఒక వికెట్ తీశారు.
మరిన్ని
తాజా వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- #ఆఫీస్ పికాకింగ్.. కార్పొరేట్ ప్రపంచంలో మరో ట్రెండ్.. ఏమిటిది?
- ప్రపంచంలోనే అత్యంత ధనిక ‘ఖైదీ’.. సంపద విలువ రూ. 3.60 లక్షల కోట్లు?
- గూగుల్తో ఇంగ్లిష్ ప్రాక్టీస్.. కొత్త ఏఐ ఫీచర్ను ఎలా వాడాలి?
- స్విమ్మింగ్ పూల్లో కేథరిన్.. సముద్ర తీరాన శ్రీనిధి
- నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (02/05/24)
- కేసీఆర్ ఎన్నికల ప్రచారంపై 48గంటల పాటు ఈసీ నిషేధం
- మన ప్రేమలన్నీ శృంగారం కోసమే: పూరి జగన్నాథ్
- ‘అద్దె ఇల్లే సో బెటరు’.. కారణం చెప్పిన బాంబే షేవింగ్ కంపెనీ సీఈఓ
- చెన్నైపై పంజాబ్ విజయం.. ప్లేఆఫ్స్ అవకాశాలు సజీవం
- అనిల్ రావిపూడిని కొడితే రూ. 10 వేలు ఇస్తా: రాజమౌళి