బ్రేకింగ్

breaking
18 Apr 2024 | 21:24 IST

సూర్య హాఫ్‌ సెంచరీ.. పంజాబ్‌ టార్గెట్‌ 193

ముల్లాన్‌పుర్‌: పంజాబ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబయి ఇన్నింగ్స్‌ ముగిసింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబయి.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. సూర్యకుమార్‌ (78; 53 బంతుల్లో 7×4, 3×6) అర్ధశతకంతో ఆకట్టుకున్నాడు. ఇషాన్‌ కిషన్‌ (8), హార్దిక్‌ పాండ్య (10), డేవిడ్‌ (14) నిరాశపరిచారు. రోహిత్‌ శర్మ (36), తిలక్‌ వర్మ (34*) ఫర్వాలేదనిపించారు. చివరి ఓవర్లోనే ముంబయి 3 వికెట్లు కోల్పోయింది. బౌలర్లలో హర్షల్‌ పటేల్‌ 3 వికెట్లు పడగొట్టగా.. సామ్‌ కరన్‌ 2, రబాడా ఒక వికెట్‌ తీశారు.

మరిన్ని

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని