బ్రేకింగ్
28 Apr 2024 | 15:02 IST
గుజరాత్తో మ్యాచ్.. బెంగళూరు బౌలింగ్
అహ్మదాబాద్: ఐపీఎల్-17లో భాగంగా మరికాసేపట్లో గుజరాత్, బెంగళూరు జట్లు తలపడనున్నాయి. టాస్ గెలిచిన బెంగళూరు బౌలింగ్ ఎంచుకుంది. ఇప్పటివరకు ఈ రెండు జట్లు చెరో 9 మ్యాచ్లు ఆడగా.. గుజరాత్ 4, బెంగళూరు 2 విజయాలు నమోదు చేశాయి. బెంగళూరు జట్టు: కోహ్లీ, డుప్లెసిస్, జాక్స్, పాటిదార్, మాక్స్వెల్, గ్రీన్, దినేశ్ కార్తీక్, స్వప్నిల్, కర్ణ్ శర్మ, సిరాజ్, యశ్ దయాల్. గుజరాత్ టీమ్: వృద్ధిమాన్, శుభ్మన్, సుదర్శన్, మిల్లర్, అజ్మతుల్లా, తెవాటియా, షారూఖ్, రషీద్, సాయి కిశోర్, నూర్ అహ్మద్, మోహిత్.
మరిన్ని
తాజా వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (13/05/24)
- క్లీంకారకు ఉపాసన థ్యాంక్స్.. ఒకే ఫ్రేమ్లో అక్కినేని హీరోలు
- తండ్రికి నెలకు రూ.1.2 లక్షల పింఛన్.. మృతదేహాన్ని ఏళ్లపాటు ఇంట్లోనే దాచిపెట్టి!
- భారత్ ఇచ్చిన ఎయిర్క్రాఫ్ట్లను నడిపే సామర్థ్యం మా పైలట్లకు లేదు: మాల్దీవుల మంత్రి
- ఆర్సీబీ.. ఆశల పల్లకిలో
- నాకు తప్ప వారందరికీ వివాహమైంది: సోనాక్షి సిన్హా
- ‘ఒక్క ఛాన్స్’.. అరాచకమిది!
- ‘ఒకవేళ నేను మళ్లీ జైలుకెళ్తే..!’ కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు
- డాక్టర్ సునీతకు ప్రతిష్ఠాత్మక ఐడీఎస్ఏ ఫెలోషిప్
- ఇలా వెళితే, 15 నిమిషాల్లోనే ఓటు వేయొచ్చు