బ్రేకింగ్

breaking
28 Apr 2024 | 15:02 IST

గుజరాత్‌తో మ్యాచ్‌.. బెంగళూరు బౌలింగ్‌

అహ్మదాబాద్‌: ఐపీఎల్‌-17లో భాగంగా మరికాసేపట్లో గుజరాత్‌, బెంగళూరు జట్లు తలపడనున్నాయి. టాస్‌ గెలిచిన బెంగళూరు బౌలింగ్‌ ఎంచుకుంది. ఇప్పటివరకు ఈ రెండు జట్లు చెరో 9 మ్యాచ్‌లు ఆడగా.. గుజరాత్‌ 4, బెంగళూరు 2 విజయాలు నమోదు చేశాయి. బెంగళూరు జట్టు: కోహ్లీ, డుప్లెసిస్‌, జాక్స్‌, పాటిదార్‌, మాక్స్‌వెల్‌, గ్రీన్‌, దినేశ్‌ కార్తీక్‌, స్వప్నిల్‌, కర్ణ్‌ శర్మ, సిరాజ్‌, యశ్‌ దయాల్‌. గుజరాత్‌ టీమ్‌: వృద్ధిమాన్‌, శుభ్‌మన్‌, సుదర్శన్‌, మిల్లర్‌, అజ్మతుల్లా, తెవాటియా, షారూఖ్‌, రషీద్‌, సాయి కిశోర్‌, నూర్‌ అహ్మద్‌, మోహిత్‌.

మరిన్ని

తాజా వార్తలు