బ్రేకింగ్
28 Apr 2024 | 17:18 IST
సాయి, షారూఖ్ బాదుడు.. బెంగళూరు టార్గెట్ 201
అహ్మదాబాద్: బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్లో గుజరాత్ ఇన్నింగ్స్ ముగిసింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన గుజరాత్.. నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. సాయి సుదర్శన్ (84*, 49 బంతుల్లో 8×4, 4×6), షారూఖ్ ఖాన్ (58; 30 బంతుల్లో 3×4, 5×6) అర్ధశతకాలతో చెలరేగారు. ఓపెనర్లు వృద్ధిమాన్ (5), గిల్ (16) నిరాశపరిచారు. డేవిడ్ మిల్లర్ (26*;19 బంతుల్లో 2×4, 1×6) మెరిశాడు. బౌలర్లలో స్వప్నిల్, సిరాజ్, మాక్స్వెల్ తలో వికెట్ తీశారు.
మరిన్ని
తాజా వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (13/05/24)
- క్లీంకారకు ఉపాసన థ్యాంక్స్.. ఒకే ఫ్రేమ్లో అక్కినేని హీరోలు
- తండ్రికి నెలకు రూ.1.2 లక్షల పింఛన్.. మృతదేహాన్ని ఏళ్లపాటు ఇంట్లోనే దాచిపెట్టి!
- భారత్ ఇచ్చిన ఎయిర్క్రాఫ్ట్లను నడిపే సామర్థ్యం మా పైలట్లకు లేదు: మాల్దీవుల మంత్రి
- ఆర్సీబీ.. ఆశల పల్లకిలో
- నాకు తప్ప వారందరికీ వివాహమైంది: సోనాక్షి సిన్హా
- ‘ఒక్క ఛాన్స్’.. అరాచకమిది!
- ‘ఒకవేళ నేను మళ్లీ జైలుకెళ్తే..!’ కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు
- డాక్టర్ సునీతకు ప్రతిష్ఠాత్మక ఐడీఎస్ఏ ఫెలోషిప్
- ఇలా వెళితే, 15 నిమిషాల్లోనే ఓటు వేయొచ్చు