బ్రేకింగ్

breaking
28 Apr 2024 | 17:18 IST

సాయి, షారూఖ్‌ బాదుడు.. బెంగళూరు టార్గెట్‌ 201

అహ్మదాబాద్‌: బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్‌ ఇన్నింగ్స్‌ ముగిసింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్‌.. నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. సాయి సుదర్శన్‌ (84*, 49 బంతుల్లో 8×4, 4×6), షారూఖ్‌ ఖాన్‌ (58; 30 బంతుల్లో 3×4, 5×6) అర్ధశతకాలతో చెలరేగారు. ఓపెనర్లు వృద్ధిమాన్‌ (5), గిల్‌ (16) నిరాశపరిచారు. డేవిడ్‌ మిల్లర్‌ (26*;19 బంతుల్లో 2×4, 1×6) మెరిశాడు. బౌలర్లలో స్వప్నిల్‌, సిరాజ్‌, మాక్స్‌వెల్‌ తలో వికెట్‌ తీశారు.

మరిన్ని

తాజా వార్తలు